BREAKING
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం కలగరలో రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహణ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని కందుకూరు ఆర్డీవో, మండల తహసిల్దార్ నక్కపల్లి రహదారిపై ప్రమాదం.... ఐకేపీ కేంద్రాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం కలగరలో రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహణ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని కందుకూరు ఆర్డీవో, మండల తహసిల్దార్ నక్కపల్లి రహదారిపై ప్రమాదం.... ఐకేపీ కేంద్రాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.
www.ntodaynews.com

ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 01:56 PM
17 వీక్షణలు

ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లో ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్‌పరం చేయొద్దని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ పీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య నేతలు, తిరువూరు పట్టణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి మాలపాటి ఉదయ్, అలాగే అఖిల భారత యువజన సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. సుభాని పాల్గొన్నారు.