BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్

తెలంగాణ
19 Apr, 2025 - 07:37 AM
38 వీక్షణలు
ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి ఈ రోజు విడుదలయిన JEE MAINS -2025 ఫలితాలలో స్థానిక గొల్లపూడి లోని ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈర్ల బిందు శ్రీ (H. NO 250311058454) ఆల్ ఇండియా ర్యాంక్ -142 ,CH.షణ్ముఖ సాయి (H. NO 250310843001)ఆల్ ఇండియా ర్యాంక్ 274,అంతే కాకుండా 11 మంది విద్యార్థులు 10000 లోపు ర్యాంక్ లు సాధించారని,53 మంది విద్యార్థులు JEE ADVANCE ( IIT ) ఎగ్జామ్స్ వ్రాయటానికి క్వాలిఫై అయ్యారని,విజయవాడ జోనల్ ఇంచార్జి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఎస్. ఆర్. జూనియర్ కాలేజెస్ A. P జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, A. P DGM రమణ , A. P అకాడమిక్ కోర్ డీన్ అరవింద్ , విజయవాడ అకాడమిక్ డీన్ శంకర్ రావు , జోనల్ ఇంచార్జి మహేంద్ర రెడ్డి, ప్రిన్సిపాల్స్ మరియు బ్రాంచి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ JEE MAINS ఎగ్జామ్స్ కు ఆల్ ఇండియా లో సుమారు 18 లక్షల మంది వ్రాసారని ఆయన తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube