BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్

తెలంగాణ
19 Apr, 2025 - 07:37 AM
139 వీక్షణలు
ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి ఈ రోజు విడుదలయిన JEE MAINS -2025 ఫలితాలలో స్థానిక గొల్లపూడి లోని ఎస్. ఆర్. జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈర్ల బిందు శ్రీ (H. NO 250311058454) ఆల్ ఇండియా ర్యాంక్ -142 ,CH.షణ్ముఖ సాయి (H. NO 250310843001)ఆల్ ఇండియా ర్యాంక్ 274,అంతే కాకుండా 11 మంది విద్యార్థులు 10000 లోపు ర్యాంక్ లు సాధించారని,53 మంది విద్యార్థులు JEE ADVANCE ( IIT ) ఎగ్జామ్స్ వ్రాయటానికి క్వాలిఫై అయ్యారని,విజయవాడ జోనల్ ఇంచార్జి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఎస్. ఆర్. జూనియర్ కాలేజెస్ A. P జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, A. P DGM రమణ , A. P అకాడమిక్ కోర్ డీన్ అరవింద్ , విజయవాడ అకాడమిక్ డీన్ శంకర్ రావు , జోనల్ ఇంచార్జి మహేంద్ర రెడ్డి, ప్రిన్సిపాల్స్ మరియు బ్రాంచి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ JEE MAINS ఎగ్జామ్స్ కు ఆల్ ఇండియా లో సుమారు 18 లక్షల మంది వ్రాసారని ఆయన తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube