BREAKING
కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు
www.ntodaynews.com

అమరావతి: స్థానిక ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత అప్పిరెడ్డి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:21 AM
15 వీక్షణలు

అమరావతి: స్థానిక ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత అప్పిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైసీపీ నేత అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌) పూర్తయిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. తుది ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తికాకముందే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ నేత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణపై ఆసక్తి నెలకొంది.