BREAKING
కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు
www.ntodaynews.com

సహచరులతో పోలీసుల ఆత్మీయ రాఖీ బంధం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
28 Aug, 2026 - 09:35 AM
4 వీక్షణలు

సహచరులతో పోలీసుల ఆత్మీయ రాఖీ బంధం

ఘట్కేసర్: మల్కాజిగిరి సీపీ సుమతి ఆదేశాల మేరకు 'సహచరి’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్, పోచారం పీఎస్ పరిధిలో గురువారం రక్షాబంధన్ వేడుకలను ఆత్మీయంగా నిర్వహించారు. డ్వాక్రా మహిళలు సీఐలు బాలస్వామి, జగన్నాథ్ పాటు ఎస్ఐలకు రాఖీలు కట్టి పోలీసులతో తమ అనుబంధాన్ని చాటారు. పోలీసుల భద్రతకు సహచరులుగా నిలుస్తున్న మహిళలు, సమాజ శాంతిభద్రతల్లో భాగస్వాములుగా కొనసాగాలని పోలీసులు ఆకాంక్షించారు. మహిళలకు కానుకలు అందజేశారు.