BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అంతర్జాతీయ స్థాయి పోటీలో ఆ చైతన్య విద్యార్థుల విజయ కేతనం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 05:18 PM
89 వీక్షణలు

అంతర్జాతీయ స్థాయి పోటీలో ఆ చైతన్య విద్యార్థుల విజయ కేతనం

INTSO (ఇంటర్ నేషనల్ టాలెంట్ సెర్చే ఓలంపియాడ్ లో పుంగనూరు శ్రీ చైతన్య టెక్నో స్కూలు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా 8వ తరగతి చదువుతున్న 2. దీక్షిత ప్రథమ స్థానంలో నిలిచి లెనావో ట్యాబ్ గెలుచుకుంది. వరుసగా మొదటి ఐదు స్థానాలలో పిల్లలు వారి ప్రతిభను కైవసం చేసుకున్నారని,ఈ సందర్భంగా తిరుపతి జోన్ ఏజయం ఇ.సురేష్ మరియు R.I శ్రీధర్. పసుపుతాటి తెలిపారు .ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తగా 163 మంది విద్యార్థులు INTSO పరీక్షలు రాయగా 163 మంది విద్యార్థులు ప్రతిభనుచూపించారన్నారు.

ఈ సందర్భంగారం అతిథులు మున్సిపల్ కమీషనర్ మదుసూధన్ రెడ్డి మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ (JAAP) ప్రెసిడెంట్ సతీష్ లు ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఇన్చెర్జన్, ఉపాధ్యాయులు మరియు తల్లి దండ్రులు పిల్లలను అభినందించారు.