అంతర్జాతీయ స్థాయి పోటీలో ఆ చైతన్య విద్యార్థుల విజయ కేతనం
అంతర్జాతీయ స్థాయి పోటీలో ఆ చైతన్య విద్యార్థుల విజయ కేతనం
INTSO (ఇంటర్ నేషనల్ టాలెంట్ సెర్చే ఓలంపియాడ్ లో పుంగనూరు శ్రీ చైతన్య టెక్నో స్కూలు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా 8వ తరగతి చదువుతున్న 2. దీక్షిత ప్రథమ స్థానంలో నిలిచి లెనావో ట్యాబ్ గెలుచుకుంది. వరుసగా మొదటి ఐదు స్థానాలలో పిల్లలు వారి ప్రతిభను కైవసం చేసుకున్నారని,ఈ సందర్భంగా తిరుపతి జోన్ ఏజయం ఇ.సురేష్ మరియు R.I శ్రీధర్. పసుపుతాటి తెలిపారు .ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తగా 163 మంది విద్యార్థులు INTSO పరీక్షలు రాయగా 163 మంది విద్యార్థులు ప్రతిభనుచూపించారన్నారు.
ఈ సందర్భంగారం అతిథులు మున్సిపల్ కమీషనర్ మదుసూధన్ రెడ్డి మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ (JAAP) ప్రెసిడెంట్ సతీష్ లు ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఇన్చెర్జన్, ఉపాధ్యాయులు మరియు తల్లి దండ్రులు పిల్లలను అభినందించారు.