BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

అన్నమయ్య జిల్లా NDA కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 07:05 PM
6 వీక్షణలు

అన్నమయ్య జిల్లా  పుంగనూరు 

రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పాలన సాగిన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్)  పాల్గొన్నారు గురువారం మదనపల్లిలో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించిన జిల్లా స్థాయి విజయోత్సవ సభ...

ఈ సభలో వందలాదిమంది NDA పార్టీల నాయకులు, కార్యకర్తలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా NDA నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగిన రెండేళ్ల కూటమి పరిపాలన...ఇంకా మరిన్ని పెట్టుబడులతో రాజధాని, పోలవరం నిర్మాణాల్లో, యువతకు ఉద్యోగ కల్పనలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని పేర్కొన్నారు..

ఈ విజయోత్సవ సభలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  ఇన్చార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి , మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.