BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

అన్నమయ్య జిల్లా NDA కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 07:05 PM
67 వీక్షణలు

అన్నమయ్య జిల్లా  పుంగనూరు 

రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పాలన సాగిన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్)  పాల్గొన్నారు గురువారం మదనపల్లిలో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించిన జిల్లా స్థాయి విజయోత్సవ సభ...

ఈ సభలో వందలాదిమంది NDA పార్టీల నాయకులు, కార్యకర్తలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా NDA నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగిన రెండేళ్ల కూటమి పరిపాలన...ఇంకా మరిన్ని పెట్టుబడులతో రాజధాని, పోలవరం నిర్మాణాల్లో, యువతకు ఉద్యోగ కల్పనలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని పేర్కొన్నారు..

ఈ విజయోత్సవ సభలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  ఇన్చార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి , మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.