BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అన్నమయ్య జిల్లా NDA కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభ విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 07:05 PM
42 వీక్షణలు

అన్నమయ్య జిల్లా  పుంగనూరు 

రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పాలన సాగిన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్)  పాల్గొన్నారు గురువారం మదనపల్లిలో ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించిన జిల్లా స్థాయి విజయోత్సవ సభ...

ఈ సభలో వందలాదిమంది NDA పార్టీల నాయకులు, కార్యకర్తలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా NDA నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగిన రెండేళ్ల కూటమి పరిపాలన...ఇంకా మరిన్ని పెట్టుబడులతో రాజధాని, పోలవరం నిర్మాణాల్లో, యువతకు ఉద్యోగ కల్పనలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని పేర్కొన్నారు..

ఈ విజయోత్సవ సభలో పుంగనూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  ఇన్చార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి , మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.