BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

​అశ్రునయనాల మధ్య ముల్కల్ల మల్లారెడ్డి అంతిమయాత్ర.. నివాళులర్పించిన బిజెపి నాయకులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 08:58 PM
57 వీక్షణలు

​అశ్రునయనాల మధ్య ముల్కల్ల మల్లారెడ్డి అంతిమయాత్ర.. నివాళులర్పించిన బిజెపి నాయకులు

​బిజెపి సీనియర్ నాయకులు, స్వర్గస్తులు, అమరవీరులు ముల్కల్ల మల్లారెడ్డి పార్థివ దేహానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు భౌతికకాయం వద్ద పూలమాలలు వేసి అశ్రునయనాలతో నివాళులర్పించి, పార్టీకి మరియు సమాజానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

​అనంతరం జరిగిన అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మల్లారెడ్డికి కడసారి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర పార్టీ ప్రతినిధి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు ఆయన్నా భూమన్న, నాయకులు మున్నా రాజా సిసోడియా, ఆరుముల్లా పోశం మరియు సంఘ్ క్షేత్రాల నాయకులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు