BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 07 September 2026, 10:11 pm
Posted by : RAMU JAJU

విద్యాభివృద్ధికి సరికొత్త బాట...

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
07 Sep, 2026 - 10:11 PM
5 వీక్షణలు

విద్యాభివృద్ధికి సరికొత్త బాట.. డొంకేశ్వర్‌కు పబ్లిక్ స్కూల్ మంజూరుకి కృషి చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కి కృతజ్ఞతలు..

డొంకేశ్వర్: డొంకేశ్వర్ మండల కేంద్రానికి "తెలంగాణ పబ్లిక్ స్కూల్" మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాల మంజూరయ్యేలా ప్రత్యేక కృషి చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి డొంకేశ్వర్ మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తమ ప్రాంత విద్యాభివృద్ధికి తోడ్పడిన ఎమ్మెల్యే రాకేష్ అన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోతుగంటి సురేందర్, మండల కోశాధికారి మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు చిన్న, బూత్ అధ్యక్షులు సాయి కుమార్, భామని గంగాధర్, చాకలి నరేష్ మరియు పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.