BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
02 Jun, 2026 - 12:34 PM
29 వీక్షణలు

అటెండర్ చేతివాటం తాసిల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ 

కాకినాడ జిల్లా 

గొల్లప్రోలు

గొల్లప్రోలు తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అటెండర్ తన చేతివాటం ప్రదర్శిస్తూ సిమెంట్ బస్తాలు కాజేస్తున్నాడు. గొల్లప్రోలు తహసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయం అభివృద్ధి పనులకు 7లక్షల రూపాయలు మంజూరు చేశారు.ఈ నిధులను వినియోగించి కార్యాలయం అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాడు. అయితే కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న భూసల సత్యనారాయణ కార్యాలయంలో పనులు నిమిత్తం ఉంచిన సిమెంట్ బస్తాలపై కన్నేశాడు. సిమెంట్ బస్తాలను ఎలాగైనా కాజేయాలని

నిర్ణయించుకున్న సత్యనారాయణ ఇంటికెళ్లే సమయంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం ప్రతిరోజు సిమెంట్ బస్తాలను ఒక్కటి ఒక్కటిగా తన బండి పై తీసుకొని దొంగలించుకుని పోతున్నాడు. యధా ప్రకారం సోమవారం సాయంత్రం కార్యాలయంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న సత్యనారాయణ సిమెంట్ బస్తాను తన బండి పై వేసుకొని దొంగలించుకుని పోతుండగా స్థానికుల కంటపడ్డాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఇదేం పనిని ప్రశ్నించగా తహసిల్దార్ కు చెప్పే పట్టుకుని వెళుతున్నానని సిమెంట్ బస్తాలతో అక్కడనుండి జారుకున్నాడు.