BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
02 Jun, 2026 - 12:34 PM
61 వీక్షణలు

అటెండర్ చేతివాటం తాసిల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ 

కాకినాడ జిల్లా 

గొల్లప్రోలు

గొల్లప్రోలు తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అటెండర్ తన చేతివాటం ప్రదర్శిస్తూ సిమెంట్ బస్తాలు కాజేస్తున్నాడు. గొల్లప్రోలు తహసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయం అభివృద్ధి పనులకు 7లక్షల రూపాయలు మంజూరు చేశారు.ఈ నిధులను వినియోగించి కార్యాలయం అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాడు. అయితే కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న భూసల సత్యనారాయణ కార్యాలయంలో పనులు నిమిత్తం ఉంచిన సిమెంట్ బస్తాలపై కన్నేశాడు. సిమెంట్ బస్తాలను ఎలాగైనా కాజేయాలని

నిర్ణయించుకున్న సత్యనారాయణ ఇంటికెళ్లే సమయంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం ప్రతిరోజు సిమెంట్ బస్తాలను ఒక్కటి ఒక్కటిగా తన బండి పై తీసుకొని దొంగలించుకుని పోతున్నాడు. యధా ప్రకారం సోమవారం సాయంత్రం కార్యాలయంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న సత్యనారాయణ సిమెంట్ బస్తాను తన బండి పై వేసుకొని దొంగలించుకుని పోతుండగా స్థానికుల కంటపడ్డాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఇదేం పనిని ప్రశ్నించగా తహసిల్దార్ కు చెప్పే పట్టుకుని వెళుతున్నానని సిమెంట్ బస్తాలతో అక్కడనుండి జారుకున్నాడు.