BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
Date of Publish : 14 September 2026, 10:06 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

ప్రాణహిత స్టేడియం సమస్యలు పరిష్కరించాలని క్రీడాకారుల వినతి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
14 Sep, 2026 - 10:06 PM
1 వీక్షణలు

వినతి పత్రం అందుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ

మంచిర్యాల | Ntoday News

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్‌లో ఉన్న ప్రాణహిత స్టేడియంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ క్రీడాకారులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు వినతి పత్రం అందజేశారు.

స్టేడియంలో అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. క్రీడా సాధనకు ఇబ్బందులు కలుగుతున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

క్రీడాకారుల వినతిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెంటనే స్పందించారు. ప్రాణహిత స్టేడియంలోని సమస్యలను పరిశీలించి అతి త్వరలోనే మరమ్మతు పనులు చేపట్టి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.