BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమం

తెలంగాణ
18 Jan, 2026 - 08:13 AM
316 వీక్షణలు
[caption id="attachment_4755" align="alignnone" width="640"] Ayyappa Swamy Mahaprasadam distribution program[/caption] అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమం NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ దేవి ఆలయంలో అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురు స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఈ సందర్భంగా ముందుగా కనకదుర్గ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి దీక్ష మండల కాల పూజలు పూర్తి చేసి మకర జ్యోతి దర్శనం చేసుకున్న అనంతరం తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ మహాప్రసాద వితరణ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్నతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. #AyyappaSwamy #AyyappaDeeksha #Mahaprasadam #MakaraJyothi #Chityala #NalgondaDistrict #SpiritualEvent #ArtOfLiving #DevotionalProgram #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube