బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన టిడిపి నాయకులు.
బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలసి భోజనం చేసిన టిడిపి నాయకులు.
నేడు రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు మాన్యశ్రీ నారా లోకేష్ ఆదేశాల మేరకు మరియు పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి సూచనలు మేరకు పుంగనూరు మున్సిపాలిటీ నందు హైస్కూల్లో విధిలో బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలసి భోజనం చేసిన టిడిపి నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీవీ రెడ్డి గారు , AMC మార్కెట్ చైర్మన్ శమి పతి యాదవ్ గారు , టీడీపీ రాజంపేట సెక్రటరీ పర్వీన్ తాజ్,పుంగనూరు నియోజకవర్గం తెలుగు మహిళా అధక్షురాలు కవిత,టీడీపీ టౌన్ క్లస్టర్ నాగరాజా, శామీర్ లాల్ యూనిట్ ఇంచార్జి సుధాకర్,
టీ. ఎన్.ఎస్ ఎఫ్. పుంగనూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు మరియు కో క్లస్టర్ హేమాద్రి, 13 వార్డు టీడీపీ అధ్యక్షులు రాజు, కరీముల్లా పాల్గొన్నారు..