BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన టిడిపి నాయకులు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Mar, 2026 - 04:11 PM
33 వీక్షణలు

బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలసి భోజనం చేసిన  టిడిపి నాయకులు. 

నేడు రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు మాన్యశ్రీ నారా లోకేష్  ఆదేశాల మేరకు మరియు పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి సూచనలు మేరకు పుంగనూరు మున్సిపాలిటీ నందు హైస్కూల్లో విధిలో బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలసి భోజనం చేసిన  టిడిపి నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  సీవీ రెడ్డి గారు , AMC మార్కెట్ చైర్మన్ శమి పతి యాదవ్ గారు , టీడీపీ రాజంపేట సెక్రటరీ పర్వీన్ తాజ్,పుంగనూరు నియోజకవర్గం తెలుగు మహిళా అధక్షురాలు కవిత,టీడీపీ టౌన్ క్లస్టర్ నాగరాజా, శామీర్ లాల్ యూనిట్ ఇంచార్జి సుధాకర్, 

టీ. ఎన్.ఎస్ ఎఫ్. పుంగనూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు మరియు కో క్లస్టర్ హేమాద్రి, 13 వార్డు టీడీపీ అధ్యక్షులు రాజు,  కరీముల్లా పాల్గొన్నారు..