BREAKING
కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు
www.ntodaynews.com

బీసీల అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంది: మంత్రి పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:16 AM
6 వీక్షణలు

బీసీల అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంది: మంత్రి పార్థసారథి

జగన్‌ వ్యాఖ్యలు ఆవు కథలా ఉన్నాయి.. బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు

అమరావతి: బీసీల సంక్షేమం, రిజర్వేషన్ల విషయంలో టీడీపీకి పూర్తి చిత్తశుద్ధి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు.

మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి ఆవు కథను తలపిస్తున్నాయని పార్థసారథి ఎద్దేవా చేశారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని అన్నారు.

బీసీ రిజర్వేషన్ల కోసం వైసీపీ ప్రభుత్వం ఎలాంటి న్యాయపరమైన పోరాటం చేయలేదని ఆరోపించారు. గత పాలనలో బీసీ నేతలు స్వతంత్రంగా తమ అభిప్రాయాలను వెల్లడించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని విమర్శించారు.

బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం అందించేందుకు టీడీపీ కట్టుబడి ఉందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.