BREAKING
మంచిర్యాల గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం నల్గొండ జిల్లాలో పారిశ్రామిక మాక్ డ్రిల్ ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి మంచిర్యాల గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం నల్గొండ జిల్లాలో పారిశ్రామిక మాక్ డ్రిల్ ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి
www.ntodaynews.com

బిజెపి జిల్లా అధ్యక్షుడు ని ఘనంగా సన్మానించిన పుంగనూరు సీనియర్ నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 May, 2026 - 06:08 PM
12 వీక్షణలు

పుంగనూరు :- అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్బంగా పుంగనూరు బిజెపి పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కలసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు.​అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పులి నరేంద్ర కుమార్ రెడ్డి ని పుంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు,బీజేపీ సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్,మఠం బాబు,వెంకట్ రెడ్డి,చంద్రశేఖర్ రాజు,రమేష్, జగన్నాధం,శంకర, వెంకటేష్,శ్రీనివాసులు,మల్లికా రాణి,ఈశ్వరమ్మ మరియు పార్టీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి గజమాల వేసి ఘనంగా సన్మానించారు.శుభాకాంక్షలు తెలియజేస్తూ బాణాసంచ పేల్చి, కార్యకర్తలు, నాయకులకు స్వీట్ లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నాయకత్వంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, త్వరలోనే అన్ని నియోజకవర్గలలో పర్యటిస్తామని అన్నారు.​ఈ కార్యక్రమంలో పుంగనూరు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.