BREAKING
​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ​సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధాన్యాల కొనుగోలు ప్రక్రియలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత
www.ntodaynews.com

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతోటి బంద్

తెలంగాణ
22 Aug, 2025 - 06:52 PM
208 వీక్షణలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతోటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా శుక్రవారం బందుకు పిలుపునివ్వడం జరిగింది . NTODAY NEWS: కొండమడుగు ఈ పిలుపులో భాగంగా కొండమడుగు గ్రామంలో ఉన్నటువంటి శ్రీరామ షాప్స్ అసోసియేషన్ వారు స్వచ్ఛందంగా తమ యొక్క షాపులను బందు కు పిలుపునివ్వడం జరిగింది ముందస్తులో భాగంగా షాప్ అసోసియేషన్ అధ్యక్షులను మరియు సభ్యులను ముందస్తు అరెస్టు చేసి బీబీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఈ యొక్క బందులో శ్రీరామ షాప్ యూనియన్(R NO 334/2023) అధ్యక్షుడు బండమీది శ్రీరామ్ గౌడ్. ఉపాధ్యక్షుడు చంద్రగౌని రామకృష్ణ గౌడ్. కోశాధికారి కడెం కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మద్దూరి నవీన్, గౌరవ సలహాదారులు మునిగళ్ళ కృష్ణ, బత్తుల శివశంకర్, కడెం వెంకటేష్, కడెం కృష్ణ కుమార్, సంకురి సాయిరాం, రామిడి మల్లారెడ్డి, కడెం శివ లను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ అరెస్టుకు నిరసిస్తూ వ్యాపారులంతా కలిసి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడిలు తట్ట బుట్టాలు సర్దుకొని మీయొక్క రాష్ట్రంలోకి వెళ్లి వ్యాపారాలు చేసుకోవాలి లేదంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయిందో నేడు కూడా గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఇంకా భారీ ఎత్తున జరుగుతుందని మార్వాడిలను హెచ్చరిస్తున్నాము అని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube