BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 09:04 PM
15 వీక్షణలు

విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

అన్నమయ్య జిల్లా..

పుంగనూరు...

 విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

మెగా పేటీఎం 4.ఓ సమావేశం జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు ఈరోజు జరిగినది.ఈ కార్యక్రమంలో హెచ్ .ఎం .రుద్రాణి ,తెలుగుదేశం పార్టీ నాయకుడు సి.వి.రెడ్డి శ్రీకాంత్ మొదలియార్,శమీ పతియాదవ్ ,మరియు స్కూల్ కమిటీ సభ్యులు శ్రీవాణి ,అమరావతి సురేష్ ,గంగుల చారి ,మఠం బాబు మరియు విద్యార్థినిలు ,వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు .

          ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డులు ,మరియు వారి యొక్క విద్యా ప్రగతి తల్లిదండ్రులకు వివరించడం జరిగినది .మరియు పేరెంట్స్ కి ఆటల పోటీలు నిర్వహించడం జరిగినది.

మరియు విద్యార్థులతో డ్రగ్స్ వద్దు అన్న నినాదం చేపించడం జరిగినది.