BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 May, 2026 - 08:08 AM
214 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 1999-2000 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మండలంలోని రంగాపూర్ గ్రామ శివారులో ఉన్న ఓం శివ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఆపద వస్తే అండగా ఉంటామని. జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో నేటి విద్యార్థులకు చదువుకోవడానికి ఉపయోగపడే వస్తువులు వారికిఅవసరమైన సహాయం చేస్తామని వారు అన్నారు గత స్మృతులను నెమరు వేసుకుంటూ నేటి తరంలో ఎలా ఉండాలో తమ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే విధంగా కొందరి జీవన శైలి ఉందని వారు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బేతాళ పాండు, పండుగ ప్రభాకర్, జూపల్లి బాలకృష్ణ, మైలారం సుదర్శన్, తిరుమల శోభన్ బాబు గౌడ్, దాసరి సుధాకర్ రెడ్డి,సిద్దిరాజు, బేతళ యాదగిరి, కైలాష్, జైహిందర్,రాజకుమార్,శ్రీ వాణి, రజిత,జానకి, సబితా, రాములమ్మ, అనురాధ, సునీత,భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు....