BREAKING
వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రతీకూల పరిస్థితులో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు జరపడం అభినందనీయం--మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్‌బీఐ సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకింగ్ సేవలు వివాహేతర సంబంధం.. భర్త హత్య.. జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య! చదువు రాదన్న సాకు చెల్లదు.. సంతకం పెడితే అప్పు తీర్చాల్సిందే!” మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బూరుగూడెం రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి ఎండల వేళ పిజిఆర్ఎస్‌కు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రతీకూల పరిస్థితులో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు జరపడం అభినందనీయం--మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్‌బీఐ సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకింగ్ సేవలు వివాహేతర సంబంధం.. భర్త హత్య.. జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య! చదువు రాదన్న సాకు చెల్లదు.. సంతకం పెడితే అప్పు తీర్చాల్సిందే!” మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బూరుగూడెం రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి ఎండల వేళ పిజిఆర్ఎస్‌కు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
www.ntodaynews.com

బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 May, 2026 - 08:08 AM
92 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 1999-2000 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మండలంలోని రంగాపూర్ గ్రామ శివారులో ఉన్న ఓం శివ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఆపద వస్తే అండగా ఉంటామని. జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో నేటి విద్యార్థులకు చదువుకోవడానికి ఉపయోగపడే వస్తువులు వారికిఅవసరమైన సహాయం చేస్తామని వారు అన్నారు గత స్మృతులను నెమరు వేసుకుంటూ నేటి తరంలో ఎలా ఉండాలో తమ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే విధంగా కొందరి జీవన శైలి ఉందని వారు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బేతాళ పాండు, పండుగ ప్రభాకర్, జూపల్లి బాలకృష్ణ, మైలారం సుదర్శన్, తిరుమల శోభన్ బాబు గౌడ్, దాసరి సుధాకర్ రెడ్డి,సిద్దిరాజు, బేతళ యాదగిరి, కైలాష్, జైహిందర్,రాజకుమార్,శ్రీ వాణి, రజిత,జానకి, సబితా, రాములమ్మ, అనురాధ, సునీత,భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు....