BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

బూరుగుగూడెం నుంచి రామ భక్తుల భద్రాచలం పాదయాత్ర.. రామనామ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 06:40 PM
82 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన రామ భక్తులు భక్తి ఉత్సాహంతో కాలినడకన భద్రాచలం వైపు పాదయాత్ర ప్రారంభించారు. గ్రామం మొత్తం రామ నామస్మరణతో మారుమోగగా, ఉదయం వేళ భజనల మధ్య భక్తులు బయలుదేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పాదయాత్ర ప్రారంభ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ…

“ఎండ, వాన, దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా రామ నామమే మాకు బలం. ప్రతి అడుగు సీతారాముల సేవగా భావించి ముందుకు సాగుతున్నాం. భద్రాచలం చేరి స్వామివారి దర్శనం చేసుకుంటే జీవితంలో పునర్జన్మ లభించినంత ఆనందం కలుగుతుంది. ఈ యాత్ర మా గ్రామానికి ఆధ్యాత్మిక శోభ తీసుకువచ్చింది” అని భావోద్వేగంగా తెలిపారు.

భక్తుల చేతుల్లో రామనామ జెండాలు, నినాదాలతో మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానికులు పూలతో వీడ్కోలు పలుకుతూ యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.