BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

బూరుగుగూడెం నుంచి రామ భక్తుల భద్రాచలం పాదయాత్ర.. రామనామ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 06:40 PM
230 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన రామ భక్తులు భక్తి ఉత్సాహంతో కాలినడకన భద్రాచలం వైపు పాదయాత్ర ప్రారంభించారు. గ్రామం మొత్తం రామ నామస్మరణతో మారుమోగగా, ఉదయం వేళ భజనల మధ్య భక్తులు బయలుదేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పాదయాత్ర ప్రారంభ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ…

“ఎండ, వాన, దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా రామ నామమే మాకు బలం. ప్రతి అడుగు సీతారాముల సేవగా భావించి ముందుకు సాగుతున్నాం. భద్రాచలం చేరి స్వామివారి దర్శనం చేసుకుంటే జీవితంలో పునర్జన్మ లభించినంత ఆనందం కలుగుతుంది. ఈ యాత్ర మా గ్రామానికి ఆధ్యాత్మిక శోభ తీసుకువచ్చింది” అని భావోద్వేగంగా తెలిపారు.

భక్తుల చేతుల్లో రామనామ జెండాలు, నినాదాలతో మార్గమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానికులు పూలతో వీడ్కోలు పలుకుతూ యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.