BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

బూరుగుగూడెంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ రేపు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 02:25 PM
226 వీక్షణలు

బూరుగుగూడెంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ రేపు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో రేపు అనగా 03-04-2026న మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు గడ్డం అప్పిరెడ్డి పామాయిల్ తోటలో గ్రామసభ ఏర్పాటు చేసి, గ్రామంలో భూములున్న రైతులకు మాత్రమే పాసుపుస్తకాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ సందర్భంగా ఈ రోజు బూరుగుగూడెం సచివాలయంలో ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ కొనసాగుతున్నదని, రైతులు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే రేపు కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో తమ పాత పాసుపుస్తకాలను వెంట తీసుకురావాలని చాట్రాయి తహసిల్దార్ బద్రు ఒక ప్రకటనలో వెల్లడించారు.

రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాసుపుస్తకాలను పొందాలని అధికారులు కోరుతున్నారు.