BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

బూరుగుగూడెంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ రేపు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 02:25 PM
267 వీక్షణలు

బూరుగుగూడెంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ రేపు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో రేపు అనగా 03-04-2026న మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడనుంది. మధ్యాహ్నం 3 గంటలకు గడ్డం అప్పిరెడ్డి పామాయిల్ తోటలో గ్రామసభ ఏర్పాటు చేసి, గ్రామంలో భూములున్న రైతులకు మాత్రమే పాసుపుస్తకాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.


ఈ సందర్భంగా ఈ రోజు బూరుగుగూడెం సచివాలయంలో ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ కొనసాగుతున్నదని, రైతులు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే రేపు కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో తమ పాత పాసుపుస్తకాలను వెంట తీసుకురావాలని చాట్రాయి తహసిల్దార్ బద్రు ఒక ప్రకటనలో వెల్లడించారు.

రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాసుపుస్తకాలను పొందాలని అధికారులు కోరుతున్నారు.