www.ntodaynews.com
బోయకొండ అటవీ ప్రాంతంలో దారుణం…
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
బోయకొండ అటవీ ప్రాంతంలో దారుణం… మద్యం మత్తులో వ్యక్తి హత్య…
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో విషాద ఘటన…
ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఒకరిని హత్య చేసిన ఘటన వెలుగు చూసింది…
విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం కారణంగా మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో దారుణానికి పాల్పడ్డారు…
సమాచారం అందుకున్న వెంటనే రూరల్ సీఐ సాయి ప్రసాద్, ఎస్సై చిన్నారెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు…
ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…
ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం…
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు…
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…