BREAKING
విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ
Date of Publish : 07 September 2026, 06:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Sep, 2026 - 06:51 PM
4 వీక్షణలు

సమగ్ర విచారణ చేపట్టాలని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతి

హైదరాబాద్ | Ntoday News

అసెంబ్లీ బయట ఎమ్మెల్యేల పట్ల జరిగినట్లు పేర్కొంటున్న అవమానకర ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు.

బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, విజయుడు, మాణిక్‌రావు, అనిల్ జాదవ్.. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.

అసెంబ్లీ బయట ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు.