BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 07:08 PM
21 వీక్షణలు

మదనపల్లి,  సమాజ రక్షణ కోసం అంకితభావంతో పనిచేసి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు కొనియాడారు. శనివారం పోలీసు సమావేశ మందిరంలో ఏఎస్ఐలు ఎస్. మాబూ సాహెబ్, పి. వెంకటరమణ, మరియు ఎం. శేఖర్ రావులకు 'ఆత్మీయ వీడ్కోలు' కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, పోలీసు అధికారుల సుదీర్ఘ సర్వీసులో వారి జీవిత భాగస్వాముల సహకారం, చేసిన త్యాగాలు వెలకట్టలేనివని అభినందించారు. శేష జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన వారికి జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, పోలీసు శాఖ ఎప్పుడూ ఒకే కుటుంబమని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి గారు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.