BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:09 PM
131 వీక్షణలు

భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి భద్రాచలం నుండి పవిత్ర కళ్యాణ తలంబ్రాలు చేరాయి.

భద్రాచలం శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నుండి తీసుకువచ్చిన ఈ తలంబ్రాలను మార్చి 23, 2026న చనుబండ గ్రామానికి ప్రత్యేకంగా తరలించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, వేగా జ్యువెలరీ అధినేత వనమాకేశవ రావు, పుచ్చకాయల భాస్కర్ రెడ్డి, మిట్టపల్లి వెంకటేశ్వరరావు, వంకదారు రాము తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థులు గోతితో వలిచిన తలంబ్రాలతో కలిసి ఈ పవిత్ర తలంబ్రాలను రాబోయే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో వినియోగించనున్నట్లు ఆలయ ధర్మకర్త చెన్నకేశవరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా చనుబండ మరియు పరిసర గ్రామాలలో భక్తి వాతావరణం నెలకొంది.