BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:09 PM
106 వీక్షణలు

భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి భద్రాచలం నుండి పవిత్ర కళ్యాణ తలంబ్రాలు చేరాయి.

భద్రాచలం శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నుండి తీసుకువచ్చిన ఈ తలంబ్రాలను మార్చి 23, 2026న చనుబండ గ్రామానికి ప్రత్యేకంగా తరలించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, వేగా జ్యువెలరీ అధినేత వనమాకేశవ రావు, పుచ్చకాయల భాస్కర్ రెడ్డి, మిట్టపల్లి వెంకటేశ్వరరావు, వంకదారు రాము తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థులు గోతితో వలిచిన తలంబ్రాలతో కలిసి ఈ పవిత్ర తలంబ్రాలను రాబోయే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో వినియోగించనున్నట్లు ఆలయ ధర్మకర్త చెన్నకేశవరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా చనుబండ మరియు పరిసర గ్రామాలలో భక్తి వాతావరణం నెలకొంది.