BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:09 PM
169 వీక్షణలు

భద్రాచలం నుండి చనుబండకు కళ్యాణ తలంబ్రాలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి భద్రాచలం నుండి పవిత్ర కళ్యాణ తలంబ్రాలు చేరాయి.

భద్రాచలం శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నుండి తీసుకువచ్చిన ఈ తలంబ్రాలను మార్చి 23, 2026న చనుబండ గ్రామానికి ప్రత్యేకంగా తరలించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, వేగా జ్యువెలరీ అధినేత వనమాకేశవ రావు, పుచ్చకాయల భాస్కర్ రెడ్డి, మిట్టపల్లి వెంకటేశ్వరరావు, వంకదారు రాము తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థులు గోతితో వలిచిన తలంబ్రాలతో కలిసి ఈ పవిత్ర తలంబ్రాలను రాబోయే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో వినియోగించనున్నట్లు ఆలయ ధర్మకర్త చెన్నకేశవరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా చనుబండ మరియు పరిసర గ్రామాలలో భక్తి వాతావరణం నెలకొంది.