BREAKING
కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు
Date of Publish : 18 July 2026, 01:44 pm
Posted by : V శ్రీనివాస్

నామినేటెడ్ పదవులలో బీసీలకు 50% వాటా ఇవ్వాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Jul, 2026 - 01:44 PM
86 వీక్షణలు

నామినేటెడ్ పదవులలో బీసీలకు 50% వాటా ఇవ్వాలి: బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవులలో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 50 శాతం అవకాశాలు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇటీవల ఖాళీ అయిన 50 నామినేటెడ్ పదవులలో కనీసం 30 పదవులను బీసీలకే కేటాయించాలని నాయకులు కోరారు. రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు గత నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్పష్టమైన చట్టం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

​అరకొర పదవులు కల్పిస్తూ చేతులు దులుపుకోవాలని చూస్తే సహించేది లేదని, రాబోయే నియామకాల్లో బీసీలకు న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి బీసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మచర్ల సదానందం, నాయకులు శాఖపురం భీమసేన్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, గోనె రాజు, భీమేష్ తదితరులు పాల్గొన్నారు