www.ntodaynews.com
Brs పార్టీ నాయకులు పల్లె రామ్మూర్తి తల్లి హఠాన్మరణం
తెలంగాణ
/
మహబూబాబాద్
/
తొర్రూర్
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రామ్మూర్తి గారి తల్లి అయిన పల్లె సోమలక్ష్మి గారు వడదెబ్బ తో తుది శ్వాస విడిచారు.ఈ విషయం తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలుపడం జరిగింది.అలాగే వారి పవిత్రమైన ఆత్మ కి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.