BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

మున్సిపల్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ సమరశంఖం

తెలంగాణ
28 Jan, 2026 - 08:13 AM
265 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ సమరశంఖం వార్డులవారీగా ఇంచార్జ్‌ల నియామకం NTODAY NEWS: ధర్మపురి   ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కసరత్తును వేగవంతం చేసింది. బుధవారం ధర్మపురిలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మున్సిపాలిటీ ఇంచార్జ్ రఘువీర్ సింగ్ పాల్గొని రాబోయే ఎన్నికలపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వార్డులవారీగా బాధ్యతలు సమావేశంలో ప్రతి వార్డుకు ఒక ఇంచార్జ్‌ను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి, వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. స్థానిక సమస్యలపై పట్టు సాధించి, ప్రజల్లో పార్టీ విశ్వసనీయతను పెంచాలని నాయకత్వం స్పష్టం చేసింది. అభ్యర్థుల ఖరారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. అందరూ ఐక్యంగా పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. #MunicipalElections #BRSParty #Dharmapuri #KoppulaEshwar #LocalBodyElections #PoliticalNews #TelanganaPolitics #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube