BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మెదక్ జిల్లాలో దారుణ హత్య

తెలంగాణ
11 Jul, 2025 - 09:20 AM
146 వీక్షణలు
రక్తసంబంధాలు మరిచి అన్నను హత్య చేసిన తమ్ముడు,మెదక్ జిల్లాలో దారుణ హత్య NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అన్నదమ్ముల ప్రేమానురాగాలు వైదొలుగుతున్నాయి అన్నకీ ఏదయినా జరిగితే తమ్ముడు, తమ్ముడికి ఏదయినా జరిగితే అన్న ఒకరినీఒకరు రామ లక్ష్మణుడిలా ఉండాల్సింది పోయి భూమి కోసం తండ్రి ఆస్తులకోసం ఒకరినీఒకరు హత్యలు చేసుకుంటున్నారు మనీషన్న వాడు మాయమై పోతున్నాడు. మానవ సంబంధలు మరిచి ఒకరిని ఒకరు కొట్టుకు చస్తున్నారు ఇలాంటి సంఘటననే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా, కొల్చారం మండల్ అంస్సాన్ పల్లి గ్రామంలోని కల్లు డిపో వద్ద చోటు చేసుకుంది శుక్రవారం మధ్యాహ్నం సమయంలొ అంస్సాన్ పల్లి వసురం తాండకు చెందిన రామావత్ మంఖ్య (వయసు 45) ను అతని సోదరుడు మోహన్ఫ.. గ్రామంలొని కల్లు డిపో వద్ద అతి కిరతకంగా మద్యం మత్తులో కల్లు సీసాతో మేడపైన పొడిచి చేతి రూమల్ తో ఊరి వేసి హత్య చేసాడు వీరి ఇద్దరి మధ్య ట్రాక్టర్ అద్దె డబ్బుల విషయంలొ గొడవ జరిగింది అని స్థానికులు తెలియజేసారు మరిన్ని వివరాలు తెలియల్సివుంది. Follow us on Website Facebook Instagram YouTube