BREAKING
పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

వర్కర్స్ యూనియన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

తెలంగాణ
29 Jan, 2026 - 08:17 AM
117 వీక్షణలు
సుందరయ్య భవన్‌లో తెలంగాణ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ NTODAY NEWS:  భువనగిరి పట్టణం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్‌లో గురువారం తెలంగాణ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు, గొరిగి సోములు మాట్లాడుతూ— దేశంలో కార్మిక వర్గం హక్కులను కాలరాస్తూ, కార్మికులను కేవలం చాకిరీకి పరిమితం చేసే విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును హరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్న వలస కార్మికుల చట్టాలు, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేసే చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు మాతయ్య, భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రాధారం మల్లేశం, నాయకులు వెంకటేశం, ఈశ్వరయ్య, మారయ్య, రాధాకృష్ణ, ఎల్లా స్వామి, ప్రసాద్, ఎస్.కే. శీను తదితరులు పాల్గొన్నారు. #WorkersUnion #ConstructionWorkers #LabourRights #TradeUnion #CITU #WorkersWelfare #Bhongir Follow us on Website Facebook Instagram YouTube