www.ntodaynews.com
చాట్రాయి మండలం పోలవరం సొసైటీ కొత్త సెక్రటరీగా రంగోజు లక్ష్మణ్ బాబు నియామకం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం సొసైటీ సెక్రటరీగా రంగోజు లక్ష్మణ్ బాబు నియమించబడ్డారు. ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ యర్రా ప్రసాద్ రావు, చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, వెల్ది నాగేశ్వరరావు, చల్లగుళ్ల రాజరత్నం, మల్లగలపల్లి సుబ్రహ్మణ్యం, చల్లగుళ్ల విజయ్ శకర్, వెలవెల గోపి, యర్రోజు రామ్ ప్రసాద్, యర్రోజు పద్మావతి, వెల్ది వెంకట సత్య రాజారావు, PACS డైరెక్టర్ తానంకి దేవరాజు మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సొసైటీ కార్యకలాపాల అభివృద్ధికి మరియు స్థానిక వ్యవహారాల సమర్థతకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.