BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 10:50 AM
169 వీక్షణలు

చాట్రాయి మండలంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మాసగిరి శ్రీనివాస్ స్పందన – గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం సచివాలయంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మాసగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సభలో మాట్లాడుతూ, గ్రామీణ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు.

"ప్రతి గ్రామానికి అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అందరికీ చేరవేయడంలో మీ భాగస్వామ్యం అవసరం. సమాజంలో మార్పు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. మీ కృషి వల్ల ఈ గ్రామంలో ఆర్థిక, సామాజిక అభివృద్ధి చోటు చేసుకుంటుంది" అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సమాజానికి సంబంధించిన పథకాలు, గ్రామీణ ప్రాంతాల పునరుద్ధరణ, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల దగ్గరికి చేరేందుకు ఆయన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజ గోపాల్ విధి అంశాలను తెలియజేశారు