BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

చాట్రాయి మండలంలోని అన్ని పాఠశాలల్లో 11266 పాఠ్యపుస్తకాల పంపిణీ ఎంఈవో 2 బ్రహ్మా చారి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 05:03 PM
95 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు మండల విద్యా శాఖాదికారి-2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి తెలిపారు, 7 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 7 ప్రాధమిక ఉన్నత పాఠశాలలు, మరియు 47 ప్రాధమిక పాఠశాలలకు మొత్తం 11,266 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయబడినట్లు ఆయన తెలియజేశారు 

ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సి.గుడిపాడు చనుబండ, మరియు ప్రాధమిక పాఠశాలలు సి.గుడిపాడు, హరిజనవాడ, నరసింహారావు పాలెం, గౌడ బజారు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల పీఎంసీ చైర్మన్లు బీరయ్య, విస్సంపల్లి జ్యోతి, ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, విశ్వభారతి, జి.వెంకటేశ్వరరావు, పిల్లి జయరాజు, ఉపాధ్యాయులు, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థులు పుస్తకాలు అందుకోవడం ద్వారా కొత్త విద్యా సంవత్సరానికి సక్రమంగా ప్రారంభం చేశారు.