BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

చాట్రాయిలో ఉరుములతో కూడిన వర్షం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 06:39 PM
41 వీక్షణలు

గత మూడు రోజులుగా ఉక్కపోతతో తల్లడిల్లిన ప్రజలకు ఉపశమనం.. తొలకరి జల్లుతో పులకించిన గ్రామం.. రైతుల ముఖాల్లో ఆనందం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో తొలకరి జల్లు పులకరించింది. గత మూడు రోజులుగా తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక్కసారిగా కురిసిన వర్షం పెద్ద ఉపశమనంగా మారింది. వర్షం పడడంతో వాతావరణం చల్లబడిపోయి గ్రామమంతా సేదతీరిన భావన నెలకొంది.

ఎండల వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పొలాల్లో విత్తనాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ తొలకరి జల్లు ఆశాజనకంగా మారింది. భూమి తడిసి ముద్దవడంతో సాగు పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు పొలాల్లోకి వెళ్లి నేల తడిని పరిశీలిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.