BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

చాట్రాయిలో ఉరుములతో కూడిన వర్షం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 06:39 PM
122 వీక్షణలు

గత మూడు రోజులుగా ఉక్కపోతతో తల్లడిల్లిన ప్రజలకు ఉపశమనం.. తొలకరి జల్లుతో పులకించిన గ్రామం.. రైతుల ముఖాల్లో ఆనందం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో తొలకరి జల్లు పులకరించింది. గత మూడు రోజులుగా తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక్కసారిగా కురిసిన వర్షం పెద్ద ఉపశమనంగా మారింది. వర్షం పడడంతో వాతావరణం చల్లబడిపోయి గ్రామమంతా సేదతీరిన భావన నెలకొంది.

ఎండల వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పొలాల్లో విత్తనాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ తొలకరి జల్లు ఆశాజనకంగా మారింది. భూమి తడిసి ముద్దవడంతో సాగు పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు పొలాల్లోకి వెళ్లి నేల తడిని పరిశీలిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.