BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

చాట్రాయిలో ఉరుములతో కూడిన వర్షం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 06:39 PM
101 వీక్షణలు

గత మూడు రోజులుగా ఉక్కపోతతో తల్లడిల్లిన ప్రజలకు ఉపశమనం.. తొలకరి జల్లుతో పులకించిన గ్రామం.. రైతుల ముఖాల్లో ఆనందం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో తొలకరి జల్లు పులకరించింది. గత మూడు రోజులుగా తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక్కసారిగా కురిసిన వర్షం పెద్ద ఉపశమనంగా మారింది. వర్షం పడడంతో వాతావరణం చల్లబడిపోయి గ్రామమంతా సేదతీరిన భావన నెలకొంది.

ఎండల వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పొలాల్లో విత్తనాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ తొలకరి జల్లు ఆశాజనకంగా మారింది. భూమి తడిసి ముద్దవడంతో సాగు పనులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు పొలాల్లోకి వెళ్లి నేల తడిని పరిశీలిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.