BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 02 April 2026, 05:10 pm
Posted by : వీరమళ్ళ శ్రీశైలం

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
02 Apr, 2026 - 05:10 PM
160 వీక్షణలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మార్చి 6 నుండి మొదలైన 99 రోజుల ప్రజా పాలన లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని 20 వార్డులలో జరిగిన గ్రామ సభలు ప్రశాంతంగా ముగిసాయి. ఇందులో భాగంగా 9 వార్డు సభలో పాల్గొన్నటువంటి చౌటుప్పల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, 9 వ వార్డులోని సమస్యలను పరిష్కరిస్తూ, మున్సిపాలిటీ లో ఉన్న అన్ని వార్డుల సమస్యలు తమవి గా భావించి పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ 19 వ వార్డు సభలో మాట్లాడుతూ వార్డు లోని అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని, త్వరలో ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని 19 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.