BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
02 Apr, 2026 - 05:10 PM
66 వీక్షణలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మార్చి 6 నుండి మొదలైన 99 రోజుల ప్రజా పాలన లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని 20 వార్డులలో జరిగిన గ్రామ సభలు ప్రశాంతంగా ముగిసాయి. ఇందులో భాగంగా 9 వార్డు సభలో పాల్గొన్నటువంటి చౌటుప్పల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, 9 వ వార్డులోని సమస్యలను పరిష్కరిస్తూ, మున్సిపాలిటీ లో ఉన్న అన్ని వార్డుల సమస్యలు తమవి గా భావించి పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ 19 వ వార్డు సభలో మాట్లాడుతూ వార్డు లోని అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని, త్వరలో ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని 19 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.