BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
02 Apr, 2026 - 05:10 PM
87 వీక్షణలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో గ్రామసభలు విజయవంతముగా ముగిసాయి 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మార్చి 6 నుండి మొదలైన 99 రోజుల ప్రజా పాలన లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని 20 వార్డులలో జరిగిన గ్రామ సభలు ప్రశాంతంగా ముగిసాయి. ఇందులో భాగంగా 9 వార్డు సభలో పాల్గొన్నటువంటి చౌటుప్పల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, 9 వ వార్డులోని సమస్యలను పరిష్కరిస్తూ, మున్సిపాలిటీ లో ఉన్న అన్ని వార్డుల సమస్యలు తమవి గా భావించి పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ 19 వ వార్డు సభలో మాట్లాడుతూ వార్డు లోని అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని, త్వరలో ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని 19 వ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.