BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 07 September 2026, 11:50 am
Posted by : SEETHA KIRAN KUMAR

చలివాగు చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన హనుమకొండ కలెక్టర్

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Sep, 2026 - 11:50 AM
9 వీక్షణలు

మిషన్‌ భగీరథ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను కూడా తనిఖీ

హనుమకొండ | Ntoday News

హనుమకొండ జిల్లా కలెక్టర్ శనివారం జిల్లాలోని పలు తాగునీటి, సాగునీటి వనరులను పరిశీలించారు. శాయంపేట మండలం జోగంపల్లిలోని మిషన్‌ భగీరథ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను కలెక్టర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

అనంతరం పరకాలలోని చలివాగు చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. చెక్‌డ్యామ్‌ పరిస్థితి, నీటి నిల్వలు తదితర అంశాలను పరిశీలించారు. సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందించారు.