www.ntodaynews.com
ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో రైతు నుంచి రూ.20,000 లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
లంచం డిమాండ్పై ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో నగదు స్వీకరిస్తున్న సమయంలో ఆయనను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.