BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

చింతలపూడి అభివృద్ధికి సీఎం దృష్టి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 05:29 AM
73 వీక్షణలు

చింతలపూడి అభివృద్ధికి సీఎం దృష్టి

చింతలపూడి: చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం కోరుతూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.

సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు.

సమావేశంలో నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది.

ఎమ్మెల్యే రోషన్ కుమార్ నియోజకవర్గ పరిస్థితులు, ప్రజల సమస్యలను వివరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సందర్భంగా ముఖ్యమంత్రి స్పందించి, అధికారులను ఈ సమస్యలు పరిష్కరించమని ఆదేశించారు.

చింతలపూడిలో ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు

ముఖ్య బ్రిడ్జిలు నిర్మాణం – గుండెరు, పట్టినపాలెం, బైనీరు

బస్సు డిపో నిర్మాణం – 3 దశాబ్దాల ప్రజల ఆకాంక్ష

100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి – చింతలపూడి

ఏలూరు మేడిశెట్టి వారి పాలెం రోడ్డు – 12 కోట్ల రూపాయల వ్యయం, నిర్మాణానికి అనుమతి

ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు, ఈ అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు.