BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Apr, 2026 - 01:46 PM
56 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రతిశుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న శాసనసభ్యులు రోషన్ కుమార్. కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్.

ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు

ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన శాసనసభ్యులు రోషన్ కుమార్. గత ప్రభుత్వంమాదిరిగా కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన రోషన్ కుమార్.

ఫిర్యాదుదారుల అర్జీలపై తక్షణ పరిష్కారం ఆదేశం

ఈ సందర్భంగా ప్రజలు గృహ, పెన్షన్, వైద్యం, ఇతర సమస్యలు తీసుకొచ్చారని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రోషన్ కుమార్. "ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను," అన్నారు.