www.ntodaynews.com
చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రతిశుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న శాసనసభ్యులు రోషన్ కుమార్. కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్.
ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు
ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన శాసనసభ్యులు రోషన్ కుమార్. గత ప్రభుత్వంమాదిరిగా కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన రోషన్ కుమార్.
ఫిర్యాదుదారుల అర్జీలపై తక్షణ పరిష్కారం ఆదేశం
ఈ సందర్భంగా ప్రజలు గృహ, పెన్షన్, వైద్యం, ఇతర సమస్యలు తీసుకొచ్చారని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రోషన్ కుమార్. "ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను," అన్నారు.