BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 10 April 2026, 01:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Apr, 2026 - 01:46 PM
136 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రతిశుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న శాసనసభ్యులు రోషన్ కుమార్. కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్.

ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు

ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన శాసనసభ్యులు రోషన్ కుమార్. గత ప్రభుత్వంమాదిరిగా కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన రోషన్ కుమార్.

ఫిర్యాదుదారుల అర్జీలపై తక్షణ పరిష్కారం ఆదేశం

ఈ సందర్భంగా ప్రజలు గృహ, పెన్షన్, వైద్యం, ఇతర సమస్యలు తీసుకొచ్చారని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రోషన్ కుమార్. "ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను," అన్నారు.