BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Apr, 2026 - 01:46 PM
39 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రతిశుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న శాసనసభ్యులు రోషన్ కుమార్. కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్.

ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు

ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన శాసనసభ్యులు రోషన్ కుమార్. గత ప్రభుత్వంమాదిరిగా కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన రోషన్ కుమార్.

ఫిర్యాదుదారుల అర్జీలపై తక్షణ పరిష్కారం ఆదేశం

ఈ సందర్భంగా ప్రజలు గృహ, పెన్షన్, వైద్యం, ఇతర సమస్యలు తీసుకొచ్చారని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రోషన్ కుమార్. "ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను," అన్నారు.