BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

చిన్నంపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:12 PM
146 వీక్షణలు

చిన్నంపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో 199వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించబడింది.

సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కొమ్ము ఆనందం మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయ్యారని అన్నారు. ఆయన కుల మత భేదాలకు అతీతంగా పనిచేసి, అనేక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారని తెలిపారు.

భారతదేశంలో విద్య లేని వర్గాలకు చెందిన ప్రజలు, ఆ సమాజంలోని అనేక చట్టాలు, ఆచారాలు మరియు మూలాలు కేవలం అనర్ధమైనవి అన్న సంగతి మనం గుర్తించాలని,మహాత్మా పూలే, స్త్రీలకు విద్య ఇచ్చి, వారి సామాజిక స్థితిని పెంచడానికి మార్గదర్శకులు అయ్యారని అన్నారు 

ఈ కార్యక్రమంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పాస్టర్ రమేషు, పుష్పావతి, సువర్ణ, ఎం. జాను, ఎం. ఏసు, గంగులు, ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.