BREAKING
మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం
Date of Publish : 11 April 2026, 04:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 04:12 PM
251 వీక్షణలు

చిన్నంపేటలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో 199వ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించబడింది.

సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కొమ్ము ఆనందం మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయ్యారని అన్నారు. ఆయన కుల మత భేదాలకు అతీతంగా పనిచేసి, అనేక సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారని తెలిపారు.

భారతదేశంలో విద్య లేని వర్గాలకు చెందిన ప్రజలు, ఆ సమాజంలోని అనేక చట్టాలు, ఆచారాలు మరియు మూలాలు కేవలం అనర్ధమైనవి అన్న సంగతి మనం గుర్తించాలని,మహాత్మా పూలే, స్త్రీలకు విద్య ఇచ్చి, వారి సామాజిక స్థితిని పెంచడానికి మార్గదర్శకులు అయ్యారని అన్నారు 

ఈ కార్యక్రమంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పాస్టర్ రమేషు, పుష్పావతి, సువర్ణ, ఎం. జాను, ఎం. ఏసు, గంగులు, ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.