BREAKING
Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు
www.ntodaynews.com

చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 May, 2026 - 07:37 AM
287 వీక్షణలు

చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం : మున్సిపల్ కమిషనర్ గురు లింగం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక సంఘం పరిధిలో పట్టణ వీధి విక్రయదారుల కమిటీ ని ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ గురు లింగం కసరత్తు ప్రారంభించారు. వీధి విక్రయదారుల చట్టం 2014 మరియు 'రూల్స్ 2020  నిబంధనల ప్రకారం మొత్తం 11 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా కమిటీలోని 5 మంది అనధికార సభ్యుల ) ఎంపిక కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గురు లింగం ఒక ప్రకటనలో తెలిపారు.​మొత్తం 11 మంది సభ్యులలో ​అధికార సభ్యులను నలుగురిని మున్సిపల్ కమిషనర్ నామినేట్ చేస్తారు. ఇందులో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఒకరిని నామినేట్ చేస్తారు. మున్సిపాలిటీ లో ఎన్నికైన కౌన్సిలర్ల నుంచి ఒకరిని కౌన్సిల్ తీర్మానం ద్వారా ఎంపిక చేస్తారు. వివిధ వ్యాపారాలు చేసుకునే వీధి విక్రయదారుల నుంచి 4 సభ్యులు (రొటేషన్ పద్ధతిపై)  స్వచ్ఛంద సంస్థలు లేదా సమాజ ఆధారిత సంఘాల నుంచి ఒకరిని ఎన్నికలు చేస్తారు ​ఈ కమిటీలో సభ్యత్వం కోరుకునే అర్హులైన వ్యక్తులు తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కలిపి మే 18, 2026 లోపు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ గురులింగం సూచించారు.