BREAKING
మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని రక్షించండి నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి గుర్తు తెలియని వాహనం ఢీకొని, జింక మృతి.. వాహనదారులపై పెను భారం చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం ​లారీ-బైక్ ఘోర ప్రమాదం: యువకుడి కాలు తెగిపడిన వైనం మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని రక్షించండి నకిలీ మందులు కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి గుర్తు తెలియని వాహనం ఢీకొని, జింక మృతి.. వాహనదారులపై పెను భారం చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం ​లారీ-బైక్ ఘోర ప్రమాదం: యువకుడి కాలు తెగిపడిన వైనం మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
www.ntodaynews.com

చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
15 May, 2026 - 07:37 AM
80 వీక్షణలు

చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం : మున్సిపల్ కమిషనర్ గురు లింగం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక సంఘం పరిధిలో పట్టణ వీధి విక్రయదారుల కమిటీ ని ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ గురు లింగం కసరత్తు ప్రారంభించారు. వీధి విక్రయదారుల చట్టం 2014 మరియు 'రూల్స్ 2020  నిబంధనల ప్రకారం మొత్తం 11 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా కమిటీలోని 5 మంది అనధికార సభ్యుల ) ఎంపిక కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గురు లింగం ఒక ప్రకటనలో తెలిపారు.​మొత్తం 11 మంది సభ్యులలో ​అధికార సభ్యులను నలుగురిని మున్సిపల్ కమిషనర్ నామినేట్ చేస్తారు. ఇందులో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఒకరిని నామినేట్ చేస్తారు. మున్సిపాలిటీ లో ఎన్నికైన కౌన్సిలర్ల నుంచి ఒకరిని కౌన్సిల్ తీర్మానం ద్వారా ఎంపిక చేస్తారు. వివిధ వ్యాపారాలు చేసుకునే వీధి విక్రయదారుల నుంచి 4 సభ్యులు (రొటేషన్ పద్ధతిపై)  స్వచ్ఛంద సంస్థలు లేదా సమాజ ఆధారిత సంఘాల నుంచి ఒకరిని ఎన్నికలు చేస్తారు ​ఈ కమిటీలో సభ్యత్వం కోరుకునే అర్హులైన వ్యక్తులు తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కలిపి మే 18, 2026 లోపు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ గురులింగం సూచించారు.