BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 May, 2026 - 07:37 AM
330 వీక్షణలు

చిట్యాల లో వీధి విక్రయదారుల కమిటీ దరఖాస్తుల ఆహ్వానం : మున్సిపల్ కమిషనర్ గురు లింగం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక సంఘం పరిధిలో పట్టణ వీధి విక్రయదారుల కమిటీ ని ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ గురు లింగం కసరత్తు ప్రారంభించారు. వీధి విక్రయదారుల చట్టం 2014 మరియు 'రూల్స్ 2020  నిబంధనల ప్రకారం మొత్తం 11 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా కమిటీలోని 5 మంది అనధికార సభ్యుల ) ఎంపిక కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గురు లింగం ఒక ప్రకటనలో తెలిపారు.​మొత్తం 11 మంది సభ్యులలో ​అధికార సభ్యులను నలుగురిని మున్సిపల్ కమిషనర్ నామినేట్ చేస్తారు. ఇందులో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఒకరిని నామినేట్ చేస్తారు. మున్సిపాలిటీ లో ఎన్నికైన కౌన్సిలర్ల నుంచి ఒకరిని కౌన్సిల్ తీర్మానం ద్వారా ఎంపిక చేస్తారు. వివిధ వ్యాపారాలు చేసుకునే వీధి విక్రయదారుల నుంచి 4 సభ్యులు (రొటేషన్ పద్ధతిపై)  స్వచ్ఛంద సంస్థలు లేదా సమాజ ఆధారిత సంఘాల నుంచి ఒకరిని ఎన్నికలు చేస్తారు ​ఈ కమిటీలో సభ్యత్వం కోరుకునే అర్హులైన వ్యక్తులు తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కలిపి మే 18, 2026 లోపు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ గురులింగం సూచించారు.