BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Jun, 2026 - 02:42 PM
66 వీక్షణలు

చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం

చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న కార్యదర్శి ఆర్. జానయ్యకు వీడ్కోలు, మరియు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జె. సత్యనారాయణకు స్వాగత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి నర్ర వినోద మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పందిరి గీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానయ్య చిట్యాలలో అందించిన సేవలను కొనియాడారు. నూతన కార్యదర్శి సత్యనారాయణ రైతు సంక్షేమం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కార్యదర్శి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, పారదర్శకంగా మార్కెట్ నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, హమాలీలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అధికారులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.