BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 02:42 pm
Posted by : కూనురు మధు

చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Jun, 2026 - 02:42 PM
103 వీక్షణలు

చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం

చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న కార్యదర్శి ఆర్. జానయ్యకు వీడ్కోలు, మరియు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జె. సత్యనారాయణకు స్వాగత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి నర్ర వినోద మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పందిరి గీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానయ్య చిట్యాలలో అందించిన సేవలను కొనియాడారు. నూతన కార్యదర్శి సత్యనారాయణ రైతు సంక్షేమం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కార్యదర్శి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, పారదర్శకంగా మార్కెట్ నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, హమాలీలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అధికారులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.