BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

చిత్తూరులో 54 మందికి మ్యూచువల్ బదిలీలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
04 Jun, 2026 - 09:11 AM
27 వీక్షణలు

చిత్తూరు: 54 మందికి మ్యూచువల్ బదిలీలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న 54 మంది పోలీసులను అన్నమయ్య జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న వారి పరస్పర అభ్యర్థన మేరకు బదిలీలు చేపట్టారు. కాగా అత్య ధికంగా పుంగనూరు పోలీస్ స్టేషన్ కు 18 మంది, సదుంకు 8మంది, సోమలకు ఏడుగురు, చౌడేపల్లెకు నలుగురు చొప్పున బదిలీ అయ్యారు.