www.ntodaynews.com
చిత్తూరులో 54 మందికి మ్యూచువల్ బదిలీలు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
చిత్తూరు: 54 మందికి మ్యూచువల్ బదిలీలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న 54 మంది పోలీసులను అన్నమయ్య జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నమయ్య చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న వారి పరస్పర అభ్యర్థన మేరకు బదిలీలు చేపట్టారు. కాగా అత్య ధికంగా పుంగనూరు పోలీస్ స్టేషన్ కు 18 మంది, సదుంకు 8మంది, సోమలకు ఏడుగురు, చౌడేపల్లెకు నలుగురు చొప్పున బదిలీ అయ్యారు.