చంద్రబాబుపై మండిపడ్డ మాజీ ఎంపీ రెడ్డప్ప.
చంద్రబాబు పీడ త్వరలోనే విరగడవుతుంది..
పుంగనూరు అన్నమయ్య జిల్లా పుంగనూరు లో ఈరోజు వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలన నాశనం అవుతుందని శాపనార్థాలు పెట్టిన ఎంపీ రెడ్డప్ప. చంద్రబాబు పాలనలో రైతులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో చాలావరకు స్టోర్ లో బియ్యం ఇవ్వడం లేదని, అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వక అలాగే sc st లకు అందాల్సిన పథకాలు, అందించకుండా వారిని ఇబ్బందుకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు. రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వారికి అందక, చంద్రబాబు పాలనను చరమగీతం పాడేందుకు అలాగే జగన్ మోహన్ రెడ్డి ను ముఖ్యమంత్రి చేసేవరకు పోలీసులు అక్రమ పెట్టే అక్రమ కేసులకు, అలాగే టీడీపీ నాయకులకు భయపడకుండా ధైర్యంగా నిలబడి కార్యకర్తలు అందరూ కలిసి కంకణం కట్టుకోవాలన్నారు.