BREAKING
గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి. గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి పేట లీలావతి హాస్పిటల్స్‌లో అత్యాధునిక 4D స్కాన్ సేవలు ప్రారంభం ఉపాధి కోసం ఒకే వేదిక.. 50 కంపెనీలతో మెగా మేళా: పేటలో 'కల్తీ' మాయాజాలం, ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందజేయాలి.
www.ntodaynews.com

చంద్రబాబుపై మండిపడ్డ మాజీ ఎంపీ రెడ్డప్ప.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 01:00 PM
14 వీక్షణలు

చంద్రబాబు పీడ త్వరలోనే విరగడవుతుంది.. 

పుంగనూరు అన్నమయ్య జిల్లా  పుంగనూరు లో ఈరోజు వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలన నాశనం అవుతుందని శాపనార్థాలు పెట్టిన ఎంపీ రెడ్డప్ప. చంద్రబాబు పాలనలో రైతులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో చాలావరకు స్టోర్ లో బియ్యం ఇవ్వడం లేదని, అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వక  అలాగే sc st లకు అందాల్సిన పథకాలు,  అందించకుండా వారిని ఇబ్బందుకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు. రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వారికి అందక, చంద్రబాబు పాలనను చరమగీతం పాడేందుకు అలాగే జగన్ మోహన్ రెడ్డి ను ముఖ్యమంత్రి చేసేవరకు పోలీసులు అక్రమ పెట్టే అక్రమ కేసులకు, అలాగే  టీడీపీ నాయకులకు భయపడకుండా ధైర్యంగా నిలబడి కార్యకర్తలు అందరూ కలిసి కంకణం కట్టుకోవాలన్నారు.