BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

చంద్రబాబుపై మండిపడ్డ మాజీ ఎంపీ రెడ్డప్ప.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 01:00 PM
78 వీక్షణలు

చంద్రబాబు పీడ త్వరలోనే విరగడవుతుంది.. 

పుంగనూరు అన్నమయ్య జిల్లా  పుంగనూరు లో ఈరోజు వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలన నాశనం అవుతుందని శాపనార్థాలు పెట్టిన ఎంపీ రెడ్డప్ప. చంద్రబాబు పాలనలో రైతులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో చాలావరకు స్టోర్ లో బియ్యం ఇవ్వడం లేదని, అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వక  అలాగే sc st లకు అందాల్సిన పథకాలు,  అందించకుండా వారిని ఇబ్బందుకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు. రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వారికి అందక, చంద్రబాబు పాలనను చరమగీతం పాడేందుకు అలాగే జగన్ మోహన్ రెడ్డి ను ముఖ్యమంత్రి చేసేవరకు పోలీసులు అక్రమ పెట్టే అక్రమ కేసులకు, అలాగే  టీడీపీ నాయకులకు భయపడకుండా ధైర్యంగా నిలబడి కార్యకర్తలు అందరూ కలిసి కంకణం కట్టుకోవాలన్నారు.