BREAKING
తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్
www.ntodaynews.com

చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 04:35 PM
34 వీక్షణలు

చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాయని చనుబండ పీఏసీఎస్ ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు 

ఇటీవల కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన చనుబండ పీఏసీఎస్ సభ్యుడు పల్లపు మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సహకార సంఘం తరఫున మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేల నగదు సహాయాన్ని మల్లయ్య భార్య కృష్ణకుమారికి ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణారావుపాలెం మాజీ సర్పంచ్ చిమటబోయిన పుల్లారావు, సొసైటీ సీఈఓ అనిశెట్టి వెంకటేశ్వరరావు, ధర్మరాజుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.