BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 04:35 PM
120 వీక్షణలు

చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాయని చనుబండ పీఏసీఎస్ ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు 

ఇటీవల కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన చనుబండ పీఏసీఎస్ సభ్యుడు పల్లపు మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సహకార సంఘం తరఫున మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేల నగదు సహాయాన్ని మల్లయ్య భార్య కృష్ణకుమారికి ఛైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణారావుపాలెం మాజీ సర్పంచ్ చిమటబోయిన పుల్లారావు, సొసైటీ సీఈఓ అనిశెట్టి వెంకటేశ్వరరావు, ధర్మరాజుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.