BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

హరియానాలోని అంబాలాలో బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 09:15 PM
61 వీక్షణలు

హరియానా రాష్ట్రంలోని  జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 220 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే  (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రత్యేక పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

పరిస్థితి తీవ్రంగా ఉండటంతో  అధికారులు కూడా రంగంలోకి దిగారు. బోరుబావి పక్కనే ప్రత్యామ్నాయ గుంత తవ్వి చిన్నారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

చిన్నారి ప్రాణాలతో బయటపడాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు ప్రార్థిస్తున్నారు. అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు.