BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ దీక్ష

తెలంగాణ
11 Jan, 2026 - 09:50 AM
120 వీక్షణలు

ఉపాధి హామీ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ దీక్ష

NTODAY NEWS: ఏలూరు జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ బీజేపీపై విమర్శలు గుప్పించిన ఆలపాటి నరసింహమూర్తి ఏలూరు నగరంలోని వసంత మహల్ సెంటర్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అమానుష చర్య అని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుందని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి తిరిగి మహాత్మా గాంధీ పేరును పెట్టే వరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, సీపీఎం నాయకులు రవి, రైతు సంఘం నాయకుడు కె. శ్రీనివాస్, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఆలపాటి నరసింహమూర్తి, ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, ఏలూరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్రమణ్య శర్మతో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube