BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతులు ఆందోళన

తెలంగాణ
29 Dec, 2025 - 05:06 AM
185 వీక్షణలు

చిట్యాల సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతులు ఆందోళన

-30 క్వింటాలుగా ఫ్లాట్ బుక్ చేస్తే మూడు క్వింటాలుగా చూపిస్తున్న ఆన్ లైన్ సర్వర్ NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతుల ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ఆన్ లైన్లో బుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రైతు తన పత్తి పంటను అమ్ముకునే ముందు ఒక ఎకరానికి ఆన్లైన్లో ఎన్ని క్వింటాళ్లు పత్తి అమ్మాలో ముందుగానే రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ స్లాట్ చేసుకోవాలి. దీని ప్రకారంగానే ఒక రైతు 30 క్వింటాళ్లు ఆన్ లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని, చిట్యాల పట్టణ కేంద్రంలో సీసీఐ ఏర్పాటుచేసిన కృష్ణ కాటన్ మిల్ కి కాటన్ తీసుకొచ్చిన తరువాత ఆన్ లైన్ లో తాము 30 క్వింటాలుగా బుక్ చేసుకుంటే మూడు క్వింటాళ్లు చూపిస్తుండడంతో ఆన్లైన్ ప్రకారం కొనుగోలు చేస్తామన్న మార్కెటింగ్, సీసీఐ అధికారులు రైతులకు తెలియజేశారు. అందరి రైతులకు ఆన్ లైన్ లో మూడు క్వింటాలు అప్డేట్ కావడం తో ఆన్లైన్ బుకింగ్ పై రైతుల ఆవేదన వ్యక్తం చేశారు దీంతో రైతులు తీసుకొచ్చిన పత్తిని కిఎక్కడ అమ్ముకోవాలని అధికారులే చెప్పాలంటూ సీసీఐ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. స్లాట్ బుక్ చేసుకున్న విధంగా 30 క్వింటాళ్లు కొనుగోలు జరపాలని రైతుల డిమాండ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద భారీగా పత్తి లోడు వచ్చిన ట్రాక్టర్స్. వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి, సంఘటన స్థలానికి మార్కెటింగ్ శాఖ , పోలీస్ అధికారులు. రైతులకు నచ్చచెప్పి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. Follow us on Website Facebook Instagram YouTube