BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 29 December 2025, 05:06 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతులు ఆందోళన

తెలంగాణ
29 Dec, 2025 - 05:06 AM
282 వీక్షణలు

చిట్యాల సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతులు ఆందోళన

-30 క్వింటాలుగా ఫ్లాట్ బుక్ చేస్తే మూడు క్వింటాలుగా చూపిస్తున్న ఆన్ లైన్ సర్వర్ NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతుల ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ఆన్ లైన్లో బుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రైతు తన పత్తి పంటను అమ్ముకునే ముందు ఒక ఎకరానికి ఆన్లైన్లో ఎన్ని క్వింటాళ్లు పత్తి అమ్మాలో ముందుగానే రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ స్లాట్ చేసుకోవాలి. దీని ప్రకారంగానే ఒక రైతు 30 క్వింటాళ్లు ఆన్ లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని, చిట్యాల పట్టణ కేంద్రంలో సీసీఐ ఏర్పాటుచేసిన కృష్ణ కాటన్ మిల్ కి కాటన్ తీసుకొచ్చిన తరువాత ఆన్ లైన్ లో తాము 30 క్వింటాలుగా బుక్ చేసుకుంటే మూడు క్వింటాళ్లు చూపిస్తుండడంతో ఆన్లైన్ ప్రకారం కొనుగోలు చేస్తామన్న మార్కెటింగ్, సీసీఐ అధికారులు రైతులకు తెలియజేశారు. అందరి రైతులకు ఆన్ లైన్ లో మూడు క్వింటాలు అప్డేట్ కావడం తో ఆన్లైన్ బుకింగ్ పై రైతుల ఆవేదన వ్యక్తం చేశారు దీంతో రైతులు తీసుకొచ్చిన పత్తిని కిఎక్కడ అమ్ముకోవాలని అధికారులే చెప్పాలంటూ సీసీఐ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. స్లాట్ బుక్ చేసుకున్న విధంగా 30 క్వింటాళ్లు కొనుగోలు జరపాలని రైతుల డిమాండ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద భారీగా పత్తి లోడు వచ్చిన ట్రాక్టర్స్. వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి, సంఘటన స్థలానికి మార్కెటింగ్ శాఖ , పోలీస్ అధికారులు. రైతులకు నచ్చచెప్పి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. Follow us on Website Facebook Instagram YouTube