BREAKING
భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం
www.ntodaynews.com

శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు

తెలంగాణ
19 Dec, 2025 - 07:14 PM
281 వీక్షణలు

శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు

NTODAY NEWS:ప్రవీణ్ తుని మండల రిపోర్టర్, కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా లోవ కొత్తూరు గ్రామం తలుపులమ్మ దేవస్థానం ఓం శ్రీ మత్రేయ నమః శుక్రవారం అనగా తేది .19-12-2025న  శ్రీతలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవనకు సంభందించిన హుండీలు 71 రోజులకు తెరచి లెక్కించుట జరిగినది. సదరు హుండీలు ద్వారా నోట్లు రూపేణా రూ.45,76,941/-లు మరియు చిల్లర రూపేణా రూ. 3,81,514/-లు వెరసి మొత్తం రూ. 49,58,455/-లు , బంగారు రూపేణా గ్రా.59 .20 మి .గ్రా , వెండి చిల్లర రూపేణా వస్తువులు కేజీ 1 156 గ్రాములు వచ్చియున్నదని దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ P.విశ్వనాధరాజు తెలియజేశారు.  సదరు కార్యక్రమము నందు M.మంజుల దేవి, సహాయ కార్యనిర్వహణాధికారి, శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం పర్యవేక్షణ సమక్షంలో ఈ దేవస్థాన సిబ్బంది, శ్రీవారి సేవకులు, నాయి బ్రాహ్మణులు, మరియు శ్రీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొనియున్నారు. Follow us on Website Facebook Instagram YouTube