BREAKING
ప్రెస్ మీట్‌కైనా అనుమతి ఇస్తారా..? : పవన్ కళ్యాణ్ ప్రశ్న పెనుగొలనులో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలు విస్సన్నపేటలో 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ – ఎరువుల గ్రామసభ నిర్వహణ షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కొల్లూరి సుధారాణి పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. ప్రెస్ మీట్‌కైనా అనుమతి ఇస్తారా..? : పవన్ కళ్యాణ్ ప్రశ్న పెనుగొలనులో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలు విస్సన్నపేటలో 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ – ఎరువుల గ్రామసభ నిర్వహణ షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కొల్లూరి సుధారాణి పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు.
www.ntodaynews.com

శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు

తెలంగాణ
19 Dec, 2025 - 07:14 PM
316 వీక్షణలు

శ్రీ తలుపులమ్మతల్లి దేవస్థాన హుండీ లెక్కింపు

NTODAY NEWS:ప్రవీణ్ తుని మండల రిపోర్టర్, కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా లోవ కొత్తూరు గ్రామం తలుపులమ్మ దేవస్థానం ఓం శ్రీ మత్రేయ నమః శుక్రవారం అనగా తేది .19-12-2025న  శ్రీతలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవనకు సంభందించిన హుండీలు 71 రోజులకు తెరచి లెక్కించుట జరిగినది. సదరు హుండీలు ద్వారా నోట్లు రూపేణా రూ.45,76,941/-లు మరియు చిల్లర రూపేణా రూ. 3,81,514/-లు వెరసి మొత్తం రూ. 49,58,455/-లు , బంగారు రూపేణా గ్రా.59 .20 మి .గ్రా , వెండి చిల్లర రూపేణా వస్తువులు కేజీ 1 156 గ్రాములు వచ్చియున్నదని దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ P.విశ్వనాధరాజు తెలియజేశారు.  సదరు కార్యక్రమము నందు M.మంజుల దేవి, సహాయ కార్యనిర్వహణాధికారి, శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం పర్యవేక్షణ సమక్షంలో ఈ దేవస్థాన సిబ్బంది, శ్రీవారి సేవకులు, నాయి బ్రాహ్మణులు, మరియు శ్రీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొనియున్నారు. Follow us on Website Facebook Instagram YouTube