BREAKING
పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.
www.ntodaynews.com

దేశాది ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ పార్టీకి కౌంటర్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 09:58 PM
8 వీక్షణలు

ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా నిన్న తిరుపతి నందు రెండేళ్ల అభివృద్ధి సంక్షేమంతో  విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం తో రాష్ట్రన్నీ ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం పై విషం చిమ్ముతున్న  వైసీపీ నేతలు నిన్నటి రోజు రెండేళ్ల వెన్నుపోటు అనే కార్యక్రమం తో  పుంగనూరు పట్టణం నందు ధర్నా చేయడం జరిగినది. దానికి పర్యవసానం గా ఈ రోజు   ట్రావెలర్స్  బంగ్లా నందు  ఇంచార్జి శ్రీ చల్ల బాబన్న  ఆదేశాలు మేరకు దేశాది ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ పార్టీకి కౌంటర్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయ వంతం చేసిన టీడీపీ నాయకులు cv  రెడ్డి గారు, సోహైల్ బాషా గారు, రామయ్య గారు మాజీ కౌన్సిలర్ చంద్ర, లక్ష్మణ రాజు నూరు , అడ్వకేట్ తోట గిరిధర్ మరియు కార్యకర్తలు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలుకు  మరియుప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియచేయడం జరిగినది .                                  ఇట్లు.                                                   తెలుగుదేశం పార్టీ, పుంగనూరు.