BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

దేశాది ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ పార్టీకి కౌంటర్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 09:58 PM
69 వీక్షణలు

ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా నిన్న తిరుపతి నందు రెండేళ్ల అభివృద్ధి సంక్షేమంతో  విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం తో రాష్ట్రన్నీ ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం పై విషం చిమ్ముతున్న  వైసీపీ నేతలు నిన్నటి రోజు రెండేళ్ల వెన్నుపోటు అనే కార్యక్రమం తో  పుంగనూరు పట్టణం నందు ధర్నా చేయడం జరిగినది. దానికి పర్యవసానం గా ఈ రోజు   ట్రావెలర్స్  బంగ్లా నందు  ఇంచార్జి శ్రీ చల్ల బాబన్న  ఆదేశాలు మేరకు దేశాది ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ పార్టీకి కౌంటర్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయ వంతం చేసిన టీడీపీ నాయకులు cv  రెడ్డి గారు, సోహైల్ బాషా గారు, రామయ్య గారు మాజీ కౌన్సిలర్ చంద్ర, లక్ష్మణ రాజు నూరు , అడ్వకేట్ తోట గిరిధర్ మరియు కార్యకర్తలు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలుకు  మరియుప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియచేయడం జరిగినది .                                  ఇట్లు.                                                   తెలుగుదేశం పార్టీ, పుంగనూరు.