BREAKING
జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ ManaMitraలో అందుబాటులోకి SADAREM. ప్రస్తుతం క్రింది సేవలు లైవ్‌లో ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలకు TET (Teacher Eligibility Test) కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి..
www.ntodaynews.com

దేశినేనిపాలెంలో ఉచిత క్యాన్సర్ గుర్తింపు వైద్య శిబిరం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 07:20 PM
10 వీక్షణలు

దేశినేనిపాలెంలో ఉచిత క్యాన్సర్ గుర్తింపు వైద్య శిబిరం

గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు – భారీగా తరలివచ్చిన గ్రామస్తులు

మధిర, ఆగస్టు 4:

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం దేశినేనిపాలెం గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత క్యాన్సర్ గుర్తింపు వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచి సోమ అనురాధ ప్రారంభించారు.

శిబిరంలో మహిళలకు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్, పురుషులకు గొంతు క్యాన్సర్‌తో పాటు పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారికి ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అదనంగా గ్రామస్తులకు బీపీ, షుగర్, జ్వరం తదితర సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.

ఈ సందర్భంగా వైద్యులు క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, పొగాకు, గుట్కా, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ శాఖమూడి కృష్ణారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు పృథ్వీరాజ్, ఏఎన్‌ఎం విజయకుమారి, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రేస్ ఫౌండేషన్ వైద్య బృందం పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై క్యాన్సర్, బీపీ, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు.