BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 10 April 2026, 10:25 am
Posted by : V శ్రీనివాస్

ఆస్తి తీసుకుని.. తల్లిని గెంటేసిన కుమారుడు

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 10:25 AM
169 వీక్షణలు

దండపల్లి:ఆస్తి తీసుకుని.. తల్లిని గెంటేసిన కుమారుడు

దండపల్లి పట్టణంలో ఆస్తి కోసం కన్నతల్లిని రోడ్డు పాలు చేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. గడ్డం వరమ్మ అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారుల సంతానం కాగా, రెండో కుమారుడు మరణించడంతో, చిన్న కుమారుడైన శ్రీనివాస్ ఆమె బాధ్యత తీసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో తల్లి పోషణ నిమిత్తం కేటాయించిన 9 గుంటల భూమి, బంగారం, మరియు 1.90 లక్షల నగదును తన పేరున తీసుకున్న శ్రీనివాస్, ఆస్తి చేతికి రాగానే అసలు స్వరూపం బయటపెట్టి ఆమెను ఇంటి నుండి గెంటేసాడు. తనను మోసం చేసి దిక్కులేని దానిని చేసిన కుమారుడి తీరుపై బాధితురాలు కన్నీరుమున్నీరవుతూ, తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటోంది